బీసీలకు న్యాయంపై చర్చకు సిద్ధమా..? నారా లోకేశ్ ఛాలెంజ్

ఏపీలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.ఈ మేరకు బీసీలకు న్యాయంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

 Are You Ready To Discuss Justice For Bc? Nara Lokesh Challenge-TeluguStop.com

కల్లు గీత కార్మికులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని నారా లోకేశ్ ఆరోపించారు.బీసీ సంక్షేమ హాస్టళ్లలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.

టీడీపీతోనే బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.బీసీ కార్పొరేషన్ ను జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

బీసీలకు అణచివేసేందుకు జగన్ అనేక కుట్రలు చేశారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube