టీడీపీ నేతలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు, నాయకుడు యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తుందని తెలిపారు.

 Minister Shetty Raja Serious On Tdp Leaders-TeluguStop.com

గుడివాడ సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇచ్చారని మంత్రి విమర్శించారు.మతాలు, కులాల మధ్య గొడవ సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల రామకృష్ణుడన్న ఆయన ఇప్పుడు తునిలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube