మరోసారి టీఎస్ హైకోర్టుకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

 Kadapa Mp Avinash Reddy For Ts High Court Once Again-TeluguStop.com

గతంలో తాను వేసిన పిటిషన్ లో మధ్యంతర పిటిషన్ ను ఎంపీ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు.ఇందులో భాగంగా సీబీఐ జరిపిన విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్స్ ఇవ్వాలని ఎంపీ అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube