మహబూబ్‎నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కల్లోలం సృష్టించింది.కల్తీ కల్లు తాగి సుమారు 10 మంది అస్వస్థతకు గురయ్యారు.

 In Mahbubnagar District There Is A Lot Of Confusion-TeluguStop.com

దీంతో బాధితులను హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే క్లోరల్ హైడ్రేడ్ తో కల్తీ కల్లు తయారు అయినట్లు గుర్తించారు.

అంతేకాకుండా నిషేధిత మత్తు పదార్థాలతోనే మహబూబ్ నగర్ లో కల్లు తయారీ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube