పల్లె పల్లెకు ఓబీసీ ఇంటి ఇంటికి బిజెపి పోస్టర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పల్లె పల్లెకి ఓ బి సి ఇంటి ఇంటికి బిజెపి ఏప్రిల్ 6 నుండి 14 వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ను మంగళవారం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసిన బిజెపి నాయకులు.ఈ కార్యక్రమములో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బరకం నవీన్ యాదవ్,ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ గుండెల్లి వేణు, ఓబీసీ జిల్లా సెక్రెటరీ మేకర్తి శ్రీను లు పాల్గొన్నారు.

 Inaugurating Bjp Poster From Village To Village Obc House To House , Obc House T-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube