సర్పంచ్ భర్త మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంక పెళ్లి సర్పంచ్ జింక సునీత భర్త జింక వేణు అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 Congress District President Adi Srinivas Expressed Shock Over The Death Of Sarpa-TeluguStop.com

వారి వెంట అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చింతపల్లి శ్రీనివాస్ రావు, రాగుడు పరశురాం, కత్తి కనకయ్య, ఎర్రం రాజు, అనుపట్ల ప్రభాకర్ రెడ్డి, ఇటిక్యాల లింగయ్య, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, తాడెం శ్రీను, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube