మోదీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకనే  కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

 Tpcc Chief Revanth Reddy Criticizes Modi-TeluguStop.com

కేంద్రంలో మోదీ నియంత పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.

వాళ్ల అవినీతిని ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని దుయ్యబట్టారు.రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష  చేపట్టిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube