టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితులకు కస్టడీ పొడిగింపు అయింది.
ఈ మేరకు నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.మొత్తం తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు.
రేపటి నుంచి ఈనెల 23 వరకు నిందితులను కస్టడీకి తరలించనున్నారు.