విజయవాడలోని గొల్లపూడిలో తీవ్ర విషాదం నెలకొంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.
మృతులు ఫణీంద్ర, సుధ, రాజేశ్వరిలుగా గుర్తించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.