విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై సమావేశం.. మంత్రి సబితా గైర్హాజరు..!

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది.ఇందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కీలక సమావేశం ఏర్పాటుచేసింది.

 Meeting On The Prevention Of Student Suicides.. Minister Sabita Absent..!-TeluguStop.com

ఈ సమావేశానికి 14 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు హాజరు అయ్యాయి.అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఈ భేటీకి గైర్హాజరు అయ్యారని తెలుస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా అధికారులు చర్చిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube