బీఆర్ఎస్, బీజేపీలపై సీఎల్పీ నేత భట్టి విమర్శనాస్రాలు

బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్, బీజేపీలు ప్రమాదకరమని తెలిపారు.

 Clp Leader Bhatti Is Critical Of Brs And Bjp-TeluguStop.com

బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని విడదీస్తుందని భట్టి ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్లు తిన్నారు కానీ చుక్క నీరు పారించలేదని తెలిపారు.

ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును కట్టలేదని విమర్శించారు.

కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే ఇప్పుడు 24 గంటల కరెంట్ సాధ్యమైందని పేర్కొన్నారు.కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ భూముల రేట్లు పెంచేలా చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube