90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు - టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్.2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పాటు అవుతుంది.

మొదటి సంతకం పొడుభూముల సమస్య పరిష్కరిస్తాం.

పొంగులేటి సిద్ధాంతం మంచింది.అయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదు.

పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తం.ఇప్పటికే బీజేపీలో చేరిని వారు ఇబ్బందులు పడుతున్నారు.

కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.నేను కేసులకు భయపడను.

Advertisement

నాకు కొత్త ఏమి కాదు.కేసీఆర్ భూతం లాంటివాడు.

పట్టి సీసాలో బందించాలి.లేకపోతే తట్టుకోలేం.

తెలంగాణ జేఏసీ జానారెడ్డి ఇంట్లో పుట్టింది.జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ.

కెసిఆర్ కి చేతకాదనే కోదండరాంను చైర్మన్ చేశారు.ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసిఆర్.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టిండు కెసిఆర్.90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు.రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా.ఏబీసీడీ లు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారు.ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి.

Advertisement

కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్.కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలి.రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలనుతాగుబోతులను చేశాడు.రుణమాఫీ చేయకపోవడంతో రైతలు అప్పులపాలై సూసైడ్ చేసుకుంటున్నారు.

తాజా వార్తలు