అల్లూరి జిల్లాలో లోయలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

అల్లూరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు ఓ లారీ లోయలోకి దూసుకెళ్లింది.

 A Lorry Plunged Into A Valley In Alluri District, Killing Two-TeluguStop.com

మారేడుమిల్లి – చింతూరు మధ్య ఉన్న పాలమూరుగొంది టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

బాధితులు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube