కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.

 Chaos In Kuppam Municipal Council Meeting-TeluguStop.com

పనులు జరగకుండా సమావేశాలు ఎందుకని ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే మినిట్స్ బుక్ ను వైసీపీ కౌన్సిలర్ చింపివేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ సమక్షంలో వివాదం నెలకొంది.కౌన్సిలర్ మినిట్స్ బుక్ చింపడంపై ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కౌన్సిలర్ మునిరాజుకు మున్సిపల్ అధికారులు నోటీసు ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube