పుదుచ్చేరి రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని గవర్నర్ తమిళిసై అన్నారు.పుదుచ్చేరిలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా సాకుతో రిపబ్లిక్ డే వేడుకలకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.ఖమ్మం సభలో లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడానికి వచ్చిందా అని ప్రశ్నించారు.

దీనిపై కేంద్రానికి రిపోర్టు పంపించినట్లు తెలిపారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు