కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిచాడు ...మంత్రి రోజా...

కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిచాడు .కర్నాటక .

 Chandrababu Won As Mla With Stolen Votes , Chandrababu , Mla ,minister Roja ,na-TeluguStop.com

తమిళనాడు దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడు.ఇప్పుడు అ ఓట్లుపోవడంతో మున్సిపల్ ఎన్నికల కుప్పం ప్రజలు తరిమికొట్టారు.

అ ఓట్లతోనే చిత్తూరు ఎంపి సీటు గెలుస్తున్నాడు.నారా లోకేష్ ది యువగళం కాదు తెలుగు దేశం పార్టీ మంగళం పాడే కాలం.లోకేష్ వార్డు మెంబర్ ఎక్కువ .ఎమ్మెల్యే చాలా చాలా తక్కువ తండ్రి సిఎం,తాను మంత్రి గా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయాడు అంటే లోకేష్ కంటే వెస్ట్ లీడర్ ఎవరు లేడు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఎవరికి తెలియడం లేదు.పవన్ కళ్యాణ్ ది యువ శక్తి కాదు ముసలి శక్తి.గతంలో చిరంజీవి పార్టీపెట్టి అ కులం వాళ్ళుందరిని రోడ్డుమీద వదిలేశారు .

మళ్ళీ ఇప్పుడు మరొ పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ వెనుక ఉండేవారు జాగ్రత్తగా ఉండాలీ.2014లో కూడా పవన్ టిడిపి వ్యతిరేక ఓటు చీల్చడానికి సింగిల్ పోటి చేశాడు ఎమో.దత్తపుత్రుడు…ఉత్త పుత్రుడు 14 సంవత్సరులగా చంద్రబాబు ఎన్ని ఉద్యోగులు చెప్పండి.జాబ్ క్యాండర్ ప్రకటించి వేలాది,లక్షలాది ఉద్యోగుల ఇచ్చిన ఘనత జగన్ ది.మహిళ క్రీడాకారులను ఎవరు ఇబ్బంది పెట్టిన ,వేదించిన కఠినంగా శిక్షించాలి.అ ఘటనపై విచారణ జరుగుతోంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube