టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ లకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు.

 Tdp Leader Buddha Venkanna's Key Comments-TeluguStop.com

ఇటీవల సీఎం జగన్ మాట్లాడుతూ నారా లోకేశ్ తమ టార్గెట్ అన్నారన్న ఆయన ఈ నేపథ్యంలో లోకేశ్ పై దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక బలగాలతో లోకేశ్ కు రక్షణ కల్పించాలని కోరారు.

అదేవిధంగా లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.లోకేశ్ పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయం వైసీపీ నేతల్లో కన్పిస్తుందని విమర్శించారు.అందుకే యాత్రను జీవో నెంబర్.1 తో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube