మా టార్గెట్ లోకేష్ అని జగన్ అన్నారు... బుద్ద వెంకన్న

అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కుప్పం లో ఈనెల 27తేదీ ఉదయం 11 గం లకు లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది.మా టార్గెట్ లోకేష్ అని జగన్ అన్నారు లోకేష్ మీద దాడులు చేస్తారనే అనుమానాలు వున్నాయి కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి పాదయాత్రకు ప్రజలు ఉత్సాహం చూపుతోంటే జీఓ నెంబర్ 1 తో అడ్డుకోవాలని చూస్తున్నారు పాదయాత్రకు ముందే ధరకాస్తు చేశాము.

 Jagan Said That Our Target Is Lokesh ,buddha Venkanna ,jagan , Lokesh ,lokesh P-TeluguStop.com

డిజిపి పర్మిషన్లు ఇవ్వాలి…జీఓ నెంబర్ 1 ని ఉపసంహరించుకోవాలి.పాదయాత్రలకు గతంలో ఏపార్టీకి అనుమతులు ఆపిన దాఖలాలు లేవు‌‌‌‌‌‌‌ జీఓ నెంబర్ 1 పై హైకోర్టు అక్షింతలు వేసినా సుప్రీంకోర్టు కు వెళ్లారు పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయంతో జగన్ వున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube