తెలంగాణ బీజేపీలో ముసలం.. సై అంటే సై అంటున్న నేతలు

తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా.బీజేపీ పావులు కదుపుతూ ఉంది.

 Cold War Between Telangana Bjp Leaders Vivek Venkata Swamy And Mla Etela Rajende-TeluguStop.com

ఇందుకోసం బీజేపీ అధిష్టానం నుంచి.రాష్ట్ర అధిష్టానం వరకు నిర్విరామంగా పని చేస్తూ ఉన్నారు.

అయితే పైకి ఎంత కష్ట పడుతున్నా.లోపల మాత్రం నేతల మధ్య ముసలం మొదలు అయినట్టు తెలుస్తోంది.

నేతలు గ్రూపులుగా మారి.పెత్తనం నిరూపించుకోవాలి అని చూస్తున్నారు.

నియోజక వర్గాల్లో చేరికలు పెరుగుతూ ఉండటం తో.నేతల సమ్మతి కూడా పెరుగుతూ ఉంది.ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన ఇద్దరి నేతలకు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేంత వివాదం నడుస్తోంది అని టాక్ ఉంది.మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి కి.మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర కు ఇప్పుడు అస్సలు పొడవడం లేదంట.

హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్ లో ఇద్దరి నేతలు కలిసి మెలసి తిరిగారు.అయితే ఇక్కడ చెడిందో కానీ.ఇప్పుడు సై అంతే సై అనుకునే స్థాయికి ఇద్దరి మధ్యా వివాదం పెరిగింది.

ఇక పార్టీ పెద్దలు ఇద్దరినీ పిలిచి సయోధ్య కుదిర్చెందుకు ట్రై చేసారు.ఆ టైమ్ లో కూడా మాట మాట పెరగడం తో.పంపించేశారు.ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.

ఇద్దరికీ గట్టి క్లాస్ పికినట్టు తెలుస్తోంది.దాంతో అటు వివేక్, ఇటు ఈటెల గట్టిగా హాట్ అయినట్టు తెలుస్తోంది.ఇక వచ్చే ఎన్నికల్లో పు ఇద్దరిలో ఒక నేత పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉందని సైతం విశ్లేషకులు చెబుతున్నారు.చూడాలి మరి తెలంగాణ బీజేపీ లో ఇంకా ఏమేమి జరుగుతాయో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube