ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం.. బీఎస్పీ కీలక నిర్ణయం

బీఎస్పీ అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు.

 Fighting Alone In Elections.. Bsp's Key Decision-TeluguStop.com

ఈ క్రమంలో 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని చెప్పారు.ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే యోచన లేదని మాయవతి స్పష్టం చేశారు.

పేదల కోసం పని చేసిన బీఎస్పీ యూపీలో నాలుగు సార్లు అధికారం చేపట్టిందని తెలిపారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశముందని ఆరోపించారు.

అనంతరం రానున్న ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube