విజయనగరం జిల్లా గరుడుబిల్లిలో కరోనా కల్లోలం

విజయనగరం జిల్లాలో కరోనా కలకలం చెలరేగింది.విదేశాల నుంచి వచ్చిన దంపతులకు విశాఖ ఎయిర్ పోర్టులో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 Corona Turmoil In Garudubilli Of Vizianagaram District-TeluguStop.com

ఈనెల 1వ తేదీన ఆస్ట్రేలియా నుంచి గరుడుబిల్లికి చెందిన దంపతులు విశాఖకు వచ్చారు.దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు విశాఖ వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించారు.

దీంతో దంపతుల శాంపిల్స్ ను అధికారులు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ల్యాబ్ కు పంపారు.దంపతులు ఇద్దరూ మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యులు తెలిపారు.

అనంతరం దంపతులను బొండపల్లిలోని హోం ఐసోలేషన్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube