ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్‎పై విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‎పై ఇవాళ విచారణ జరగనుంది.కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Hearing On The Bail Petition Of The Accused In The Delhi Liquor Scam-TeluguStop.com

కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లు బెయిల్ పొందారు.

మరోవైపు లిక్కర్ స్కాంపై ఈడీ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube