దిశ ఎన్‎కౌంటర్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

దిశా ఎన్‎కౌంటర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో పౌర హక్కుల సంఘం తరపు వృందా గ్రోవర్ వాదనలు వినిపించారు.

 High Court Hearing On Disha Encounter Commission Report-TeluguStop.com

ఎన్ కౌంటర్ ల పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని, నివేదిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు.ఈనెల 23న ప్రభుత్వ వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube