నంద్యాల జిల్లాకు ఏపీ సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ ఇవాళ నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించనున్నారు.

 Ap Cm Jagan For Nandyala District..-TeluguStop.com

అనంతరం ధర్మారెడ్డి కుటుంబాన్ని మంత్రులతో కలిసి సీఎం జగన్ పరామర్శించనున్నారు.అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ చంద్రమౌళి రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్వగ్రామం పారుమంచాలలో నిర్వహించనున్న చంద్రమౌళి రెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube