బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ట్రిపుల్ ఐటీని సందర్శించిన ఆయన విద్యార్థులకు ల్యాప్ టాప్ లను పంపిణీ చేశారు.

 Minister Ktr Is Serious About The Food Poisoning Incident In Basara Triple It-TeluguStop.com

అనంతరం మెస్ ను మెరుగుపర్చి ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube