టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు

టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శాంతిభద్రతల పేరుతో పాదయాత్రను అడ్డుకుంటున్నారన్నారు.

 Ys Sharmila Lashed Out At The Trs Government-TeluguStop.com

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే దాడులా అని ప్రశ్నించారు.తనను మరదలు అంటూ కించపర్చడం వ్యక్తిగత దూషణ కాదా అని అడిగారు.

తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ లో వణుకు పుడుతోందన్న షర్మిల టీఆర్ఎస్ అవినీతిని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

తనకు ప్రాణహాని ఉందని తెలిపారు.వైఎస్ఆర్ టీపీ పైకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన బస్సును కాల్చింది వాళ్లు.తానేందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.

తన మీద దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు షర్మిల తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube