మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు.పరిశ్రమలు వస్తే ఉపాధి లభిస్తుంది.

 Minister Gudivada Amarnath Reddy's Key Remarks-TeluguStop.com

రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుందన్నారు.పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరిలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అమర్ రాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు చెందిన హెరిటెజ్ వ్యాపారం ఏపీలోనే ఉందన్న ఆయన చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా అని అడిగారు.

ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube