ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.సీఎం కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో హత్య చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.ఈ హత్య కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయముందని తెలిపారు.

కేజ్రీవాల్ పై గూండాలతో దాడికి మనోజ్ తివారీ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యనించారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు