ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో హైకోర్టుకు నిందితులు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Accused To High Court In The Case Of Temptation To Mlas-TeluguStop.com

ఈ పిటిషన్ ను న్యాయస్థానం రేపు విచారించనుంది.కాగా బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.అదేవిధంగా నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు కావడంతో రామచంద్రభారతి, నందు, సింహయాజిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube