శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర

శ్రీసత్యసాయి జిల్లాలో మాజీమంత్రి పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభమైంది.రైతుల సమస్యలపై పాదయాత్రను చేపట్టిన పరిటాల సునీత.

 Ex-minister Paritala Sunitha Padayatra In Sri Satyasai District-TeluguStop.com

రామగిరి మండలంలో ప్రారంభించారు.ఈ క్రమంలో ఆమె పరిటాల పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు.

మొదట అనుమతి లేకపోయినా టీడీపీ శ్రేణులు పాదయాత్రకు సిద్ధమైయ్యారు.కాగా, గరిమేకులపల్లి నుంచి పేరూరు వరకు సుమారు 18 కిలో మీటర్లు పాదయాత్ర సాగనుంది.

కాగా ఈ యాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube