గ్రానైట్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం

గ్రానైట్ వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.

 Ed Investigation In Granite Case Is In Full Swing-TeluguStop.com

గ్రానైట్ క్వారీల్లో రెండు రోజుల క్రితం ఈడీ, ఐటీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ నోటీసులు అందించింది.

ఈ మేరకు ఈడీ నోటీసులతో పాలకుర్తి శ్రీధర్ రెడ్డి విచారణకు హాజరైయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube