ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తొలిరోజు ముగిసిన నిందితుల కస్టడీ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ తొలిరోజు ముగిసింది.ఈ కేసులో ఉన్న ముగ్గురు నిందితులను సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.

 Custody Of The Accused In Mla Purchase Case Ended On The First Day-TeluguStop.com

ఈ క్రమంలో నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారని సమాచారం.

ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలకు ముగ్గురు వేరు వేరు సమాధానాలు చెప్పారని పోలీసులు వెల్లడించారు.వీరిలో రామచంద్రభారతి కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని, కొన్నింటిని దాటవేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి రాలేదని రామచంద్రభారతి తెలిపారు.కాగా వీరిని రేపు ఉదయం పోలీసులు మరోసారి విచారించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube