వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నారాయణ స్వామి ఫైర్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నారాయణ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన సర్కార్ అన్నీ రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.

 Union Minister Narayana Swamy Fire On Ycp Govt-TeluguStop.com

ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అన్నమయ్య జిల్లా డ్యామ్ కొట్టుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఇంత వరకు నివాస యోగ్యం కల్పించలేదని విమర్శించారు.కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షా 80 వేలు మంజూరు చేసినా ఏపీలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube