ఏపీ గవర్నర్‎ను కలిసిన టీడీపీ నేతల బృందం

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు.ఇటీవల నందిగామలో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

 A Group Of Tdp Leaders Met The Governor Of Ap-TeluguStop.com

ఈ మేరకు రాళ్ల దాడిపై టీడీపీ నేతలు ఆధారాలు సమర్పించారు.దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అయితే ఈ ఘటనపై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.కొందరు అనుమానితుల ఫొటోలను సైతం టీడీపీ విడుదల చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube