గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్ పర్యటన.. నెలకొన్న ఉద్రిక్తత

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.ఇళ్లు కూల్చివేతల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు చేరుకున్నారు.

 Pawan's Visit To Guntur District Now.. There Is Tension-TeluguStop.com

ఈ నేపథ్యంలో పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ విగ్రహాలను కూల్చివేశారని మండిపడ్డారు.

రోడ్డు విస్తరించడానికి ఇదేమైనా కాకినాడనా? లేక రాజమండ్రినా? అని ప్రశ్నించారు.ఇప్పటం గ్రామస్థులు జనసేన సభకు స్థలం ఇవ్వడం కారణంగానే వారిపై కక్ష కట్టారని ఆరోపించారు.

ఇలానే చేస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ ఆయన హెచ్చరించారు.రోడ్లపై గుంతలు పూడ్చలేరు కానీ రోడ్ల విస్తరణ చేస్తారా అంటూ నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube