ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం సోరెన్ గైర్హాజరు..!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు.అక్రమ గని తవ్వకాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Jharkhand Cm Soren Absent For Ed Investigation..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన నోటీసులను పట్టించుకోని సోరెన్ విచారణకు హాజరు కాలేదు.కేంద్ర ప్రభుత్వం తనపై వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.

జేఎంఎం ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే దమ్ముంటే తనను అరెస్ట్ చేయమని సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube