టీడీపీ ఎమ్మెల్యే స్థానాలే టార్గెట్‎గా వైసీపీ అడుగులు..!

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే స్థానాలే టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తోంది.

 Tdp Mla Positions Are Targeted By Ycp..!-TeluguStop.com

ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.తాజాగా మండపేట నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.

ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.అయితే ఇప్పటికే కుప్పం, అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతో జగన్ వరుస సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ జెండానే ఎగిరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube