రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు నడవనున్నారు.
రాత్రి బోయినపల్లిలో విశ్రాంతి తీసుకోనున్నారు.