ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.తాజాగా గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు గెటిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సవరించిన చట్టం అమలులోకి వస్తుందని సర్కార్ పేర్కొంది.
జీవో జారీ చేయడంతో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్సీటీగా పేరు మారింది.