ఎన్టీఆర్ హెల్త్ వర్సీటీ పేరు మార్పునకు ఏపీ గవర్నర్ ఆమోదం

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

తాజాగా గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ మేరకు గెటిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సవరించిన చట్టం అమలులోకి వస్తుందని సర్కార్ పేర్కొంది.

జీవో జారీ చేయడంతో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్సీటీగా పేరు మారింది.

యువతిపై దాడి చేసిన కొండముచ్చు.. భయానక వీడియో వైరల్..