ఈసీ నోటీస్‎కు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం

ఈసీ జారీ చేసిన నోటీస్‎కు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారికి ఆయన వివరణ లేఖ రాశారు.

 Minister Jagdish Reddy's Reply To Ec Notice-TeluguStop.com

మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం అయిందని తెలిపారు.అందుకే తమపై రకరకాలుగా ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

పథకాలు ఆగిపోతాయని తను చెప్పినట్టుగా ఈసీకి తప్పుడు ఫిర్యాదు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

అనంతరం ఈసీ ఇచ్చిన నోటీసుకు తాను సమాధానం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.అయితే, నిన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదు మేరకు ఈసీ అధికారులు నోటీస్ అందించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube