తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే ఏపీలో పర్యటన చేయనున్నట్టు సమాచారం.ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ పార్టీగా ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో కూడా బహిరంగ సభ నిర్వహిస్తారన్న సమాచారం కొందరు ఆశావాదులు రేకెత్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో గనుక బహిరంగ సభ పెడితే విజయనగరం లేదా విశాఖలో పెట్టే విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కొందరు ఆశావాదులు ఎదురుచూస్తున్నారు.ఏపీలో బి ఆర్ ఎస్ సభ పై పలు రాజకీయ వర్గాల్లో చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటన కోసం ఆశావాదులు ఎదురుచూపులు.







