విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై హైకోర్టు విచారణ

విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విమానాశ్రయం వద్ద మంత్రుల కాన్వాయ్ లపై జనసేన పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

 High Court Inquiry On Visakha Airport Incident-TeluguStop.com

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.నిందితుడు కాని వ్యక్తి ఎఫ్ఐఆర్ రద్దును ఎలా సవాల్ చేస్తారని ప్రశ్నించింది.

ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube