600 మందిని బలిగొన్న నైజీరియా వరదలు

ఇటీవల కురిసిన వానలకు నైజీరియాలో వరద బీభత్సం ప్రమాదకర స్థాయికి పెరిగింది అయితే నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది పలుచోట్ల వరదలకు వందల మంది ప్రజలు చిక్కుకుపోయారు.పలు పట్టణాలు గ్రామాలను వరదలు ముంచెత్తడంతో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందారు.13 లక్షల మంది ఇళ్ల నుంచి ఖాళీ చేసినట్టు అక్కడ ప్రభుత్వం అధికారం గా తెలిపింది.సుమారు 2.72 లక్షల ఎకరాలు పంట డబ్బుదండటంతో రైతులు కన్నీరు మున్నేరు అవుతున్నారు.ప్రభుత్వం సహాయం కోసం నిరాశ్రయులుగా ఎదురుచూస్తున్న బాధితులు.

 Nigeria Floods Kill 600-TeluguStop.com

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదేవిధంగా భారీ వరదలు రావడంతో 360 మంది చనిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube