నగరి వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

తిరుపతి జిల్లా నగరి వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.నిండ్ర మండలం కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి మంత్రి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ చేసింది.

 Once Again There Are Rifts In Nagari Ycp-TeluguStop.com

అయితే సంప్రదించకుండా భూమి పూజ చేయడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.దీనికి నిరసనగా వాట్సాప్ గ్రూపులో మంత్రి రోజా ఆడియో విడుదల చేశారు.

పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పని చేస్తున్నామన్న ఆమె.ఇలాంటి కార్యక్రమాలతో పార్టీకి, తనకు నష్టం కలిగించొద్దని చెప్పారు.ఇలాంటి నేతలను ప్రోత్సహించడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube