చిదంబరం నటరా స్వామి ఆలయం దగ్గర ఉధృతిత

చిదంబరం నటరాజ్ స్వామి ఆలయం దగ్గర ఉద్వితత నెలకొంది, బాలు వివాహం చేశారని ముగ్గురు దీక్షితులను అరెస్టు చేసిన పోలీసులును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న పురోహితులు.పోలీసులు తీరుకు నిరసనగా దీక్షితులు వందల సంఖ్యలో వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, పోలీసులు దీక్షితులు మధ్య తోపులాట జరిగింది.

 Udhruthita Near Chidambaram Natara Swamy Temple-TeluguStop.com

కొంతమంది పురోహితులను మళ్లీ అరెస్టు చేయగా పురోహితులు పోలీసులపై ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది .నటరాజ ఆలయం పై ఆధిపత్య పోరు మొదలైంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆలయ సంపద లెక్కింపు లో వివాదమే దీని అంతటికి కారణమా అంటూ కొన్ని ఆరు రూపాయలు వినిపిస్తున్న నేపథ్యంలో, చిదంబరం ఆలీ వివాదం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube