తూ.గో.జిల్లా నిడదవోలులో జరుగుతున్న రైతుల పాదయాత్ర లో ఉద్రిక్త పరిస్థితులు ..

తూ.గో.జిల్లా నిడదవోలులో జరుగుతున్న రైతుల పాదయాత్ర లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి నిడదవోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న పాదయాత్రకు వ్యతిరేకంగా కొంతమంది వైసీపీ నేతలు లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు ఇదే సమయంలో పాదయాత్రలో ఉన్నటువంటి మాజీ మంత్రి జవహర్ మాజీ ఎమ్మెల్యే నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు ఇతర నేతల మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది ఈ సందర్భంలో తోపులాట జరిగింది పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పాదయాత్రను ముందుకు పంపించారు.

 Tense Conditions In The Farmers' March Going On In Nidadavolu, Godavari Distri-TeluguStop.com

పాదయాత్ర ఉధృప్తి దారి తీస్తున్న సమయంలో వర్షం రావడంతో ఘర్షణ వాతావరణం తప్పింది దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు నిడదవోలు లోని డిగ్రీ కళాశాలలో భోజన విరామం కు ఆగిన రైతులు ఈరోజు సాయంత్రానికి కొవ్వూరు నియోజకవర్గం ఎస్ ముప్పవరం గ్రామానికి చేరుకుంటారు పాదయాత్రలో నిడదవోలు నియోజకవర్గం లోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాల నేతలు న్యాయవాదులు రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube