సంగారెడ్డి జిల్లాలో యువకుడు హత్య

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి హత్యలు జరగటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.తాజాగా తెలంగాణ సంగారెడ్డిలో మరో పరువు హత్య జరిగింది.

 Murder Of A Young Man In Sangareddy District-TeluguStop.com

సంగారెడ్డి జిల్లా భానూరుకు చెందిన శివకుమార్ ఓ యువతిని ప్రేమించాడు.దీంతో అతడిని అమ్మాయి తండ్రి, బాబాయ్ సహా ఐదుగురు కిడ్నాప్ చేసి చంపేశారు.

మృతదేహాన్ని ముషీరాబాద్ మూసీలో పడేశారు.అతడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ విషయం బయటపడింది.

అతడిని అమీర్పేట్ లో కిడ్నాప్ చేసి, చంపి మూసీలో వేసినట్లు వారు ఒప్పుకున్నారు.శివకుమార్ మృతదేహం ఇంకా లభించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube