మునుగోడు : 12000 కొత్త ఓట్లకు తెలంగాణ హైకోర్టు అనుమతి

మునుగోడులొ 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు అనుమతి వచ్చింది,మునుగోడు ఓటర్ల జాబితా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.మునుగోడులో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

 Earlier: Telangana High Court Allowed 12000 New Votes-TeluguStop.com

సాయంత్రం వరకు వచ్చే దరఖాస్తుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది.ఈ నెల 21 లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సగానికి పైగా ఓట్లు బోగస్ అని నిరూపించామని పిటిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube