తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాదయాత్ర రూట్ మ్యామ్ ఖరారు అయింది.

 Rahul Padayatra Route Map In Telangana Finalized-TeluguStop.com

తెలంగాణలో మొత్తం 375 కిలో మీటర్లు మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.ఈ మేరకు రూట్ మ్యాప్ ను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది.

ఈనెల 23న రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ లోని మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.

అదేవిధంగా ఈనెల 31న హైదరాబాద్ లోకి యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube